[DeepDive] కృష్ణదేవరాయలు - తిమ్మరుసు: 1510AD ప్రొద్దుటూరు శాసనం | Vijayanagara
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
-
ナレーター:
-
著者:
🔴 Support our independent research UPI ID: raghu.cdp@oksbiఈ ఎపిసోడ్లో కడప జిల్లా, ప్రొద్దటూరు తాలూకా ముక్తిరామలింగేశ్వర స్వామి గుడిలో ఉన్న 1510 సెప్టెంబర్ 15 నాటి శిలాశాసనం ద్వారా కృష్ణదేవరాయలు - తిమ్మరుసు మధ్య ఉన్న అపూర్వ గురు-శిష్య, తండ్రి-కొడుకు బంధాన్ని ఆధారాలతో వివరిస్తున్నారు కడప రఘోత్తమరావు.
ఈ శాసనం ద్వారా తెలిసిన ముఖ్యాంశాలు:
కృష్ణదేవరాయలు తిమ్మరుసును "అప్పాజీ" అని ఎందుకు పిలిచేవారు?
1510లో "పెండ్లి సుంకం" (కన్యాశుల్కం) ఎలా రద్దు చేశారు?
తిమ్మరుసు రాయలవారికి ఇచ్చిన సలహా
శాసనంలో కృష్ణరాయలు తిమ్మరుసును "గురుధియా" అని ఎందుకు కీర్తించారు?
In this episode, C. Raghottama Rao uncovers a rare 1510 CE stone inscription from Muktirameshwara Swamy Temple in Proddatur, Kadapa District, highlighting the extraordinary guru-disciple and father-son relationship between Emperor Krishnadevaraya and his Prime Minister, Saluva Timmarusu.
Key historical insights covered:
Why did Krishnadevaraya affectionately call Timmarusu 'Appaji' (father)?
The historic abolishment of the 'Pendli Sunkam' (marriage tax) in 1510 CE.
The strategic advice Timmarusu gave the emperor.
Why the inscription praises Timmarusu with the rare epithet 'Gurudhiya'.
Discover the rich epigraphy and true history of the Vijayanagara Empire in this deep-dive.
ఈ Podcast లో ప్రస్తావించిన ఇతర ఎపిసోడ్స్ లింక్స్:* తిమ్మరుసు చివరి రోజులు * తిమ్మరసు తెలివితేటలు* 1424లో కన్యాశుల్కం రద్దు